వరంగల్ రూరల్ : ఖానాపురం మండలం ధర్మారావుపేట, మంగళవారిపేట, మనుబోతులగడ్డ, అశోక్ నగర్ గ్రామాల్లోని యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలను పరిశీలించి ట్రాన్స్ పోర్టుపై అధికారులతో చర్చించారు.
ధాన్యం నిల్వలు పేరుకుపోయిన దృష్ట్యా కొనుగోలు కేంద్రాల నుంచి సొంత వాహనాల ద్వారా ధాన్యాన్ని రైస్ మిల్లులు, గోదాములకు రవాణా చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి రవాణా చార్జీలు ఇప్పించేందుకు రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి