కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి సంచారం..

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెంచికల్పేట్ మండలం ఆగర్గూడ సమీపంలోని పెద్దవాగు రేగిచెట్టు మడుగు వద్ద పెద్దపులి నీళ్లు తాగుతుండగా గురువారం గ్రామస్తులు గుర్తించి సెల్ఫోన్లో వీడియో తీశారు. పులి నీళ్లుతాగి అగర్గూడ వైపు అడవిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి సంచరిస్తోందన్న భయంతో ఆగర్గూడ పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు గుర్తించి సెల్ఫోన్లో వీడియో తీశారు. పులి నీళ్లుతాగి అగర్గూడ వైపు అడవిలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. pic.twitter.com/vNQrujah0u
— Namasthe Telangana (@ntdailyonline) November 26, 2020
తాజావార్తలు
- 18 వరకు మహారాష్ట్రలో టీకా నిలిపివేత. కొవిన్ వల్లే?!
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..