టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా పలు అంశాలను చర్చిస్తుంటాడని తెలిసిందే. తాజాగా పూరీ మ్యూజింగ్స్ ద్వారా పేదరికం గురించి ప్రస్తావించాడు ఈ డాషింగ్ డైరెక్టర్. ధనవంతుడిగా జీవించే వ్యక్తి చివరికి ఏమీ నేర్చుకోలేడు. కానీ పేదరికంలో ఉండే వ్యక్తి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుంటాడు. డబ్బులో పుట్టి డబ్బులో పెరుగుతున్న రిచ్ కిడ్స్, అదే విధంగా ఏ కష్టం తెలియకుండా తల్లిదండ్రుల నీడలో పెరుగుతున్న బంగారాల కోసమిది.
మీ పిల్లల కోసం..నా పిల్లల కోసం..ఏ కష్టం తెలియకుండా పిల్లలను పెంచాలని చూస్తాం..కానీ అది చాలా తప్పు..పిల్లలకు కష్టం తెలియాలి..పోరాటం తెలియాలి. యుద్ద ఎలా చేయాలో నేర్పకపోతే మీ కొడుకు అలెగ్జాండర్ కాలేదు..యుద్దం చేయాలంటే మీ కొడు కత్తిపట్టాలి..రక్తం చిందాలి. పేదరికం ఎవరికీ నచ్చదు..పేదిరికంలో ఉండాలని ఎవరూ కోరుకోరు.
మనందరం డబ్బు కావాలని కోరుకుంటాం.. ఆ డబ్బు కోసం ఎంతో కష్టపడతాం. తప్పు లేదు. కానీ ఓ ధనవంతుడిగా నువ్వు ఏది నేర్చుకోలేవు. కానీ పేదవాడిగా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు ఎంత డబ్బున్నా సరే జీవితంలో ఒక్కసారైనా పేదోడిగా జీవించండి..అంటూ తన సందేశాన్ని అందరితో పంచుకున్నాడు పూరీ.
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
నటి ఇంట్లో గన్, కత్తితో వ్యక్తి హల్చల్
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
Recommended Content by ntnews.com