దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 2,624
రాష్ట్రంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు
అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,464
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం నుంచి శనివారం నాటికి 24 గంటల్లో కొత్తగా 3,46,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు1,66,10,481కు చేరాయి. 1,38,67,997 మంది కోలుకున్నారు. తాజాగా 2,624 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,89,544కు పెరిగింది.