జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన కంది శేఖర్ గత సంవత్సరం కరెంట్ షాక్తో మృతి చెందాడు. కాగా విద్యుత్ శాఖ ద్వారా మంజూరైన రూ.4.50 చెక్కును కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో శేఖర్ భార్య కంది అనితకు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు.కార్యక్రమంలో బూరుగుపల్లి సర్పంచ్ కంది తిరుపతి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రాఘవపూర్ పీహెచ్సీకి జాతీయ అవార్డు
సురేందర్ రెడ్డికి నివాళులు అర్పించిన ఎంపీ సంతోష్ కుమార్
అంతర్జాల వేదికగా..ఎన్టీఆర్కు ఘన నివాళులు
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
రైతులకు జనుము విత్తనాలు పంపిణీ
నారాయణపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత