Telangana
- Jan 01, 2021 , 02:31:54
స్ఫూర్తిని రగిలిస్తున్న గ్రీన్ చాలెంజ్

- ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు
హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్.. మొక్కలు నాటాలనే స్ఫూర్తిని రగిలిస్తున్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం ద్వారానే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్కుమార్ రూపొందించిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ప్రభాకర్రావుకు ఆ సంస్థ కో ఫౌండర్ రాఘవ గురువారం అందజేశారు. ఎంపీ సంతోష్కుమార్ రాష్ట్రంలోని ప్రకృతి చిత్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన వృక్షవేదం పుస్తకం అద్భుతంగా ఉన్నదని ప్రభాకర్రావు కితాబిచ్చారు.
తాజావార్తలు
- హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
- ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులకు రెండో దశలో టీకా !
- పాయల్ రాజ్పుత్.. ఈ ముద్దుల కహానీ ఏంటి?
- ఎత్తు పెరిగేందుకు సర్జరీ.. ఖర్చు ఎంతో తెలుసా?
- అల్లు అర్జున్ కారును ఆపిన గిరిజనులు..!
- ఐపీఎల్ టీమ్స్.. ఎవరు ఉన్నారు? ఎవరిని వదిలేశారు?
- సోనుసూద్ కేసులో నేడు బాంబే హైకోర్టు తీర్పు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
MOST READ
TRENDING