Telangana
- Jan 26, 2021 , 21:47:20
VIDEOS
సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ఓసీ కుటుంబాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రకులాల్లోని వారికి రిజర్వేషన్ కల్పించటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సమ్మక్క-సారలమ్మ భక్తులకు శుభవార్త
తనకు జరిగిన నష్టం మరెవరికి జరుగకూడదని..
మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
తాజావార్తలు
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్లో పెద్దపులి కలకలం
- అక్షర్తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
MOST READ
TRENDING