మహబూబాబాద్ : ప్రకృతిని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు..గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామన్నారు. అలాగే నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి