టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచిన ఓటర్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఎదిగింది. అభివృద్ధికి ఓటు వేసి, తాము విద్వేషకులం కాదని.. అభివృద్ధి కాముకులమని ప్రజలు నిరూపించారు.
మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్లో టీఆర్ఎస్ను గెలిపిస్తే డివిజన్ను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చా. ఇచ్చిన మాట ప్రకారం దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా. కాప్రా, మల్లాపూర్, నాచారం, రామంతా పూర్ డివిజన్ల ప్రజలకు ధన్యవాదాలు. ఓటమిపాలైన డివిజన్లపై సమీక్షిస్తాం’ అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..
- సౌర విద్యుత్పై గ్రేటర్ వాసుల ఆసక్తి
- భరోసాతో బడికి
- ఈ రాశులవారికి.. ఆకస్మిక ధనలాభం
- యువత సన్మార్గం వైపు అడుగులేయాలి
- భయం వద్దు.. బర్డ్ఫ్లూ లేదు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది