వ్రతాలు, ప్రత్యేక పూజలు చేసే సమయంలో కలశం ఏర్పాటు చేస్తాం. కలశం ఈ సృష్టికి ప్రతీక. ప్రత్యేక మంత్రాలు పఠిస్తూ కలశ స్థాపన చేస్తారు. కలశంపై కొ బ్బరికాయను ప్రతిష్ఠిస్తారు.
కొబ్బరికాయ బ్రహ్మాండానికి సంకేతంగా చెబుతారు. ఈ సృష్టి అంతటా నిండి ఉన్న భగవంతుడిని కొబ్బరికాయ రూపంలో కలశంపై స్థాపిస్తారు. వ్రత పరిసమాప్తి తర్వాత పూజా ద్రవ్యాలతోపాటు కొబ్బరికాయను కూడా నిమజ్జనం చేయాలి.
ఇవికూడా చదవండి