యాదాద్రి భువనగిరి : రేపటి నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రిలో భక్తుల దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు ఆలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రేపు ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశాయి. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగనున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం