అడ్డగూడూరు, ఏప్రిల్ 19: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. సోమవారం మండలకేంద్రంతోపాటు కోటమర్తి, ధర్మారం, చౌళ్లరామారం, డి.రేపాక గ్రా మాల్లో మహిళా సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మా ట్లాడారు. రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజ య్య, జడ్పీటీసీ జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ వెం కటేశ్వర్లు, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు జోసఫ్, మార్కెట్ కమి టీ డైరెక్టర్ జనార్దన్రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చంద్ర య్య, సర్పంచ్లు జ్యోతి, త్రివేణి, జోజి, ఏపీఎం వెంకటేశ్వర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
భూదాన్పోచంపల్లి, ఏప్రిల్19: రైతులకు ప్రభుత్వం అం డగా ఉన్నదని ఎంపీపీ ప్రభాకర్రెడ్డి అన్నారు. శివారెడ్డిగూ డెం, ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలశంకర్, శివారెడ్డిగూడెం సర్పంచ్ మంజుల, ధర్మారెడ్డిపల్లి సర్పంచ్ రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భూపాల్రెడ్డి, ఏపీఎం నీర జ, సుధాకర్రెడ్డి, రాజేందర్, కాటంరాజు గౌడ్, భిక్షపతి, మాధవరెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రైతులు మద్దతు ధర పొందాలి
తుర్కపల్లి, ఏప్రిల్19: కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి రైతులు మద్దతు ధర పొందాలని ఎం పీపీ సుశీలారవీందర్, జడ్పీవైస్ చైర్మన్ అన్నారు. మాదాపు రం, వెంకటాపురం, ఇబ్రహీంపురం, దత్తాయిపల్లి గ్రామా ల్లో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ నర్సింహులు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్లు పోషమణి, ప్రభాకర్రెడ్డి, రామ్మోహన్శర్మ, మహేందర్, ఎంపీటీసీలు కరుణాకర్, వనజా, తహసీల్దార్ జ్యోతి, యాదగిరి పాల్గొన్నారు
రైతును రాజును చేయడమే లక్ష్యంగా..
ఆలేరు రూరల్, ఏప్రిల్19 : రైతును రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్ అన్నా రు. సోమవారం శారాజీపేట, మంతపురి, కొలనుపాక గ్రా మాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ మల్లేశ్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ అశోక్, మార్కెట్ వైస్ చైర్మన్ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు పాండరి, సర్పంచ్లు లక్ష్మీప్రసాద్రెడ్డి, పద్మాపర్వతాలు, మార్కెట్, పీఏసీఎస్ డైరెక్టర్లు నర్సింహులు, మల్లేశం, అం జయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
దళారులకు అమ్మి మోసపోవద్దు
మోటకొండూర్, ఏప్రిల్ 19: రైతు పండించిన ప్రతి గిం జనూ ప్రభుత్వమే కొంటుందని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్గౌడ్, జడ్పీటీసీ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దిలావర్పూర్, ఇక్కుర్తి, తేర్యాల, కదిరేణిగూడెం, కాటేపల్లి, చామాపూర్ గ్రామాల్లో ఐకేపీ, అమ్మనబోలులో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, చాడ, నాంచారీపేట గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ ఇందిరతో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీ పీ మల్లేశ్గౌడ్, తహసీల్దార్ రాము, ఏపీవో సత్యనారాయణ, వంగపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ బాలయ్య, సర్పంచ్లు రాజు, ఎట్టమ్మ, అమరేందర్రెడ్డి, నర్మద, వినోద, పీఏసీఎస్ డైరెక్టర్లు కృష్ణంరాజు, మహమ్మద్, ఎంపీటీసీ జ్యోతిలక్ష్మి, సీసీ మల్లేశ్, రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సభ్యులు శ్రీనివాస్రెడ్డి, మల్లేశ్మిత్ర, వెంకటేశ్, అనంతరెడ్డి, ఏఈవోలు ప్రణయ్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 19: మల్లాపురం, గౌరాయపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ వెంకటయ్య, ఎంపీటీసీ విజయ ప్రారంభించారు. ఐకేపీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్19: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం డి.నాగారం, కొయ్యలగూడెం, అల్లాపురం, పంతంగి, చిన్నకొండూర్, మసీదుగూడెం తదితర గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమం లో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ కొత్త పర్వతాలు యాదవ్, శ్రీనివాస్గౌడ్, నాగరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్లో..
బీబీనగర్, ఏప్రిల్ 19 :కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సుధాకర్గౌడ్ అన్నారు. సోమవారం ఆయన లక్ష్మీదేవి డెం, బ్రాహ్మణపల్లి, జంపల్లి, రామునిగుండ్ల తండా, యర్రబెట్టె తండా, అన్నంపట్ల, పెద్దపలుగు తండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి గింజనూ కొంటుందని, ఎవరూ కూడా దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో రైతు స మన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ జైపాల్ రెడ్డి, ఆల్వ మోహన్ రెడ్డి, దేవేందర్రెడ్డి, బాల్చందర్, ఏపీఎం శ్రీనివాస్, బస్వారెడ్డి, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
రామన్నపేటలో..
రామన్నపేట, ఏప్రిల్ 19: మండలంలోని వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రా మాల సర్పంచ్లు ప్రా రంభించారు. ఆయా కార్యక్రమాల్లో వివిధ గ్రామాల సర్పంచ్లు మహేందర్రెడ్డి, నర్సిరెడ్డి, లక్ష్మీనర్సు, ఉప్పు ప్రకాశ్, సిద్ధమ్మయాదయ్య, మెట్టు మహేందర్రెడ్డి, కవిత, కృష్ణారెడ్డి, లక్ష్మమ్మ, ఎంపీటీసీలు మహేందర్రెడ్డి, హర్షిణి, పూసబాలమణి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం)లో..
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్19: మండల కేంద్రంలోని సబ్మార్కెట్యార్డులో సోమవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ తండమంగ మ్మ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నరేందర్గుప్తా, ఎంపీడీవో రాములు, సర్పంచ్ నగేశ్, ఎంపీటీసీ కవిత, ఉప సర్పంచ్ నవ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్లు భిక్షపతి, ధనలక్ష్మి, ఏపీఎం మల్లేశం పాల్గొన్నారు. అదేవిధంగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొరటికల్, పల్లెపహాడ్, పారుపల్లి, సింగారం, మొరిపిరాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ శేఖర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహంగీర్, సర్పంచ్లు రమేశ్, సత్తయ్య, యాదయ్య, తిరుమల్రెడ్డి, వెంకటేశ్, ఎంపీటీసీ హంసమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ యాదగిరి పాల్గొన్నారు.
మోత్కూరులో..
మోత్కూరు, ఏప్రిల్ 19: కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వాతి అన్నారు. సోమవారం మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభిం చి మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ యాకుబ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటయ్య, కల్యాణ్చక్రవర్తి, స్వామి, పనకబండ సర్పంచ్ తిరుమలేశ్, సోంమల్లు, రమేశ్, వెంకట్రెడ్డి, మాజీ శ్రీను, రైతులు పాల్గొన్నారు.
మద్దతు ధర పొందేందుకే కొనుగోలు కేంద్రాలు
గుండాల, ఏప్రిల్ 19: రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఎంపీపీ అమరావతీశోభన్బాబు, జడ్పీటీసీ లక్ష్మీరాములు అన్నారు. సోమవా రం మండలంలోని కొమ్మాయిపల్లి, అంబాల, పెద్దపడిశాల, సీతారాంపురం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో, గుండాల, వస్తాకొండూర్లో పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు ఎండీ.ఖలీల్, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, ఏపీఎం రాంప్రసాద్, సీఈవో నాగయ్య పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
రైతులు పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ నిర్మలావెంకటస్వామి అన్నారు. మండలంలో ని నందనం, బొల్లెపల్లి, అనాజీపురం, చందుపట్ల గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ సోమవారం ప్రారంభించి మాట్లాడా రు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు ప్రభాకర్, బుచ్చిరెడ్డి, ప్రేమలతామల్లేశ్, ఎంపీటీసీలు పారిజాతాశంకర్బాబు, చంద్రకళ, కల్పనాశ్రీనివాస్, ఏపీఓ లింగయ్య, ఏఈఓ వాణి, సీసీ అప్సర పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…