గుర్రపు పందేలు, ఎడ్ల పందేల గురించి మీకు తెలిసే ఉంటుంది ! కానీ ఒంటెల పందేల గురించి తెలుసా !! ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఈ ఒంటెల పందేలను ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే దుబాయిలోని ఓ ప్రాచీన గ్రామమైన అల్-మర్మూమ్లో శుక్రవారం ఈ ఒంటెల పరుగు పందేలు నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కన్నీరు కారిన చోటే.. గంగమ్మ పరవళ్లు..
గోదారి జలాలు వచ్చె.. రైతన్న మురిసె..