Telangana
- Sep 24, 2020 , 21:55:31
ముగ్గురు విద్యుత్శాఖ అధికారుల సస్పెన్షన్

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వైరాలో ముగ్గురు విద్యుత్ అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. విద్యుత్లైన్లు పూర్తిగా వేయకుండానే బిల్లులు చేసినందుకు సస్పెండ్కు గురయ్యారు. సస్పెన్షన్కు గురైన వారిలో వైరా నుంచి బదిలీ అయిన ఏఈ జగదీశ్, ప్రస్తుత ఏఈ ఎస్ఎస్ఎస్ కుమార్, తల్లడ ఏడీ హరీశ్ ఉన్నారు. వీరిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వలు వెలువడ్డాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- పాదచారులకు పై వంతెనలు
- అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి
- ట్రేడ్ లైసెన్స్ ఇక తప్పనిసరి
- వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం
- ‘వయోధికుల సమస్యలు పరిష్కరిస్తా’
MOST READ
TRENDING