Telangana
- Jan 25, 2021 , 07:56:36
VIDEOS
తిరుపతికి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్

హైదరాబాద్ : తిరుపతి- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఈ నెల 26న సాయంత్రం బయలుదేరి తిరుపతికి వెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి బుధ, శనివారాల్లో తిరుపతికి సీటీఎం నుంచి 3.15 గంటలకు, ప్రతి సోమ, శుక్రవారాల్లో సాయంత్రం 5.29 గంటలకు సికింద్రాబాద్ వైపు రైలు నడుస్తుందని తెలిపారు. కాచిగూడ-మంగళూరుకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో రైలును నడుపుతున్నట్టు తెలిపారు.
తాజావార్తలు
- 50 కోట్ల క్లబ్బులో ఉప్పెన
- ఆయనను ప్రజలు తిరస్కరించారు : మంత్రి హరీశ్రావు
- సీఎం అల్లుడు, మరో ఇద్దరికి జ్యుడీషియల్ రిమాండ్
- భారీ ఆఫర్కు నో చెప్పిన వరంగల్ హీరోయిన్..!
- బెంగాల్ పోరు : కాషాయ పార్టీలోకి దాదా ఎంట్రీపై దిలీప్ ఘోష్ క్లారిటీ!
- పట్టభద్రులూ ఆలోచించి ఓటు వేయండి : మంత్రి నిరంజన్రెడ్డి
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
MOST READ
TRENDING