రెండు గంటలపాటు చార్జింగ్ పెడితే 40 నుంచి 50 కిలోమీటర్లు
ప్రభుత్వం అందించిన వాహనం బాగుందని సంతోషం
కరీమాబాద్, మే4: దివ్యాంగులకు ఆసరాగా ట్రై సైకిళ్లు నిలుస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఇతరులపై ఆధారపడే వారు ఇప్పుడు నేరుగా ప్ర యాణాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందించిన ట్రై సైకిల్ వాహ నాల తో ఎంతో ఆత్మైస్థెర్యం కలిగింది. అండర్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు రాజు ప్రభు త్వం అందించిన వాహనంలో తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఏ ఊరికి వెళ్లాలన్నా ఈ వాహనంలోనే వెళ్లి వస్తున్నానన్నాడు. 2 గంటల పాటు చార్జింగ్ పెడితే దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని తెలి పాడు. తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగులకు ఎంత గానో మేలు చేస్తున్నదన్నారు. రూ. 3016 ఆసరా పింఛన్తో అండగా నిలుస్తోందని, వాహనం ఇచ్చి ఆత్మగౌరవంతోపాటు ధైర్యంగా బతికేలా చేస్తుందన్నారు.