Telangana
- Dec 23, 2020 , 06:35:27
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుంచి మైసూర్ జంక్షన్ (02785) రాత్రి 7.05 గంటలకు బయలు దేరి, ఉదయం 9.35 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మైసూర్లో 3.15 గంటలకు బయల్దేరి, కాచిగూడకు మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్-హుబ్లీ (07320) రైలు మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి, ఉదయం 6.15 గంటలకు హుబ్లీకి చేరుకుంటుంది. వీటితో పాటు తెలంగాణ మీదుగా యశ్వంత్పూర్-లక్నో (02539), బీదర్-యశ్వంత్పూర్ (06272), యశ్వంత్పూర్-లాతూర్, (06583), మైసూర్ -బాల్కోట్ (07307) రైళ్లు నడుస్తున్నాయి.
తాజావార్తలు
- కూకట్పల్లిలో దారుణం.. కుమారుడికి నిప్పంటించిన తండ్రి
- ఐపీఎల్లో కొత్తగా ఒక్క టీమే!
- నిర్మాత దొరస్వామి రాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- రామమందిర నిర్మాణానికి అక్షయ్ విరాళం
- కేసులతో విసిగి హిస్టరీ షీటర్ ఆత్మహత్య
- స్వచ్ఛ సిద్దిపేటే లక్ష్యం : మంత్రి హరీష్ రావు
- శాంసంగ్ కంపెనీ వైస్ చైర్మన్కు 2.5 ఏళ్ల జైలుశిక్ష
- వికారాబాద్లో రైలు ఢీకొని వ్యక్తి మృతి
- నా గురించే ఆలోచిస్తున్నావా చైతూ: సమంత
- అలెక్సీ నవాల్నీని అరెస్టు చేసిన రష్యా
MOST READ
TRENDING