Telangana
- Nov 26, 2020 , 01:54:36
బాలికల భద్రతకు ప్రత్యేక విభాగం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బాలికల రక్షణకు, వారిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రత్యేక బాలికా విభాగాన్ని ప్రారంభించనున్నట్టు రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఇంచార్జి, అడిషనల్ డీజీ స్వాతిలక్రా చెప్పారు. ఈ విభాగానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వివిధ రంగాలకు చెందిన అద్వైతనాయుడు, కర్నీ రేణిత, కృతివెంటి హేమలత, శ్రీచందన, హన్సికలను ఎంపికచేసినట్టు తెలిపారు. మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ‘మహిళా భద్రతకు భరోసా, బాధ్యత’ అనే అంశంపై మహిళా భద్రత విభాగం, తెలుగు మహిళా రచయితల ఫోరం, అక్షరయాన్ సంయుక్తంగా జూమ్యాప్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నింగిని గెలిచిన నేల అనే 50 కథల సంపుటిని స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఆవిష్కరించారు.
తాజావార్తలు
- ఇక దిగుమతి సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్రామ్ పిటిషన్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
- పవన్-రామ్ చరణ్ మల్టీస్టారర్..దర్శకుడు ఎవరో తెలుసా..?
- ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెనిద్ర: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- విపణిలోకి స్పోర్టీ హోండా గ్రాజియా.. రూ.82,564 ఓన్లీ
- వెటర్నరీ వర్సిటీ వీసీగా రవీందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
MOST READ
TRENDING