ములుగు : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్, దవాఖానలు, వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అన్నారు. ములుగు బస్టాండ్ ను ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్
సీనియర్ జర్నలిస్టు శ్రీధర్ మృతిపట్ల మంత్రి వేముల సంతాపం
జర్నలిస్ట్ శ్రీధర్ మృతి పట్ల సంతాపం తెలిపిన వినోద్ కుమార్