నిర్మల్ అర్బన్, మే 11 : పట్టణాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామని నిర్మల్ మున్సి పల్ చైర్మన్ ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళ వారం పట్టణంలోని గాజుల్పేట్ నుంచి వెంగా ్వపేట్ వరకు చేపట్టనున్న రోడ్డు అభి వృద్ధి పనులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 42 వార్డుల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో అభి వృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రూ.7 కోట్ల నిధులతో వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ ల నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దు తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ బాలకృఫ్ణ, ఏఈ వినయ్ కుమార్, టీపీవో సుమలత, స్థానిక కౌన్సిలర్ మజీద్, నాయ కులు ఇమ్రాన్ తదితరులున్నారు.