ఎండకాలం వచ్చేసింది.. దక్షిణాదిలో దాదాపు చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కానీ హిమాచల్ ప్రదేశ్లో మాత్రం వాతావరణం మనకంటే భిన్నంగా ఉంది. అక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది.
లాహౌల్ స్పితి జిల్లాలో ఇలా రోడ్లను మంచు దుప్పటిలా కప్పేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి