నిర్మల్ జిల్లా భైంసా మండలం సిద్దూర్ శివారులోని గుట్ట ప్రాంతంలో మంగళవారం రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి. అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయింది. ఆ సర్పాలను చూసి కొందరు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
– భైంసా టౌన్