ఉప్పల్, మార్చి 10: సమాజాన్ని మేల్కొలిపి సబ్బండ కులాలకు ఉపయోగపడిన డప్పు, మానవాళికి రక్షణ కల్పించిన చెప్పుల వృత్తిదారులను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. మాదిగలకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తాడనే నమ్మకం ఉన్నద ని చెప్పారు. హ బ్సిగూడలో బుధవారం ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహించారు.