Telangana
- Jan 16, 2021 , 07:51:02
VIDEOS
నేటి నుంచి గొర్రెల పంపిణీ

హైదరాబాద్ : కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది. ఉదయం 11.30 గంటలకు మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండలోని బత్తాయి మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డీడీలు చెల్లించిన 28,335 మందికి 5.95 లక్షల గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయినట్టు పశుసంవర్ధకశాఖ అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య
- బెజ్జూర్లో పెద్దపులి కలకలం
- అక్షర్తో పాండ్యా ఇంటర్వ్యూ.. కోహ్లీ ఏం చేశాడో చూడండి
- సీపీఐ సీనియర్ నేత పాండియన్ కన్నుమూత
- నాగార్జున నిర్మాణంలో వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం..!
- ఐదు రాష్ట్రాల్లో నేడు మోగనున్న ఎన్నికల నగారా..!
- గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ పోలీస్
- బెంగాల్లో స్మృతి ఇరానీ రోడ్ షో..!
MOST READ
TRENDING