Telangana
- Jan 24, 2021 , 02:09:58
VIDEOS
తల్లీబిడ్డల సంరక్షణకే మాతాశిశు దవాఖాన

బాన్సువాడ, జనవరి 23: తల్లీబిడ్డల సంరక్షణకే బాన్సువాడలో మాతాశిశు దవాఖానను ఏర్పాటు చేశామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని వంద పడకల మాతాశిశు దవాఖానను ఆయన శనివారం సందర్శించారు. కొత్తగా విధుల్లో చేరనున్న 20 మంది స్టాఫ్నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలను అందజేశారు.
తాజావార్తలు
- రికార్డులు బ్రేక్ చేసిన అశ్విన్
- నవభారత నిర్మాణంలో యువత భాగం కావాలి: వెంకయ్య పిలుపు
- వీడియో : జపాన్ కేబినెట్ లో వింత శాఖ
- ‘మూడ్’మారుతోందా!: వచ్చే ఏడు 13.7 శాతం వృద్ధి సాధ్యమేనా?!
- సూరత్లో బీజేపీ కన్నా ఆప్కు ఎక్కువ ఓట్లు
- నూతన ఐటీ నిబంధనలు అమలైతే వాట్సాప్కు చిక్కులే!
- ఇంగ్లాండ్ 81 ఆలౌట్.. భారత్ టార్గెట్ 49
- కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
- ఎంటర్టైనింగ్గా 'షాదీ ముబారక్' ట్రైలర్
- ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ పడిపోబోయిన సీఎం మమత
MOST READ
TRENDING