హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు భళ్లమూడి రామకృష్ణ కరోనాకు బలయ్యారు. పలు పత్రిక లు, చానళ్లలో పనిచేసిన ఆయన అనువాదం చే యటం, పాఠకుడిని మె ప్పించేలా వార్తలు రాయటంలో దిట్ట. ఇటీవల వైరస్బారిన పడ్డ ఆయన మంగళవారం దవాఖానలో చేరారు. బుధవారం పరిస్థితి విషమించి మ రణించారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.