ఆదిలాబాద్లోని టీటీడీసీలో సోమవారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన కలెక్టర్ సిక్తా పట్నాయక్కు వివిధ శాఖల అధికారులు కలిసి సీమంతం జరిపారు. - ఎదులాపురం