Telangana
- Dec 30, 2020 , 09:47:29
పండుగ ప్రత్యేక రైళ్ల పొడిగింపు

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే (ఎస్సీఆర్) పొడిగించింది. వివిధ రూట్లలో ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక రైళ్లను మార్చి నెలాఖరు వరకు పొడించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్-తాంబరం, తిరుపతి-లింగంపల్లి, కాకినాడ-లింగంపల్లి, నర్సాపూర్-లింగంపల్లి, హైదరాబాద్-తిరువనంతపురం, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, కాచిగూడ-మైసూర్, హైదరాబాద్-ఔరంగాబాద్, సికింద్రాబాద్-రాజ్కోట్, హైదరాబాద్-జైపూర్, హైదరాబాద్-రెక్సాల్ తదితర రూట్లలో ఈ ప్రత్యేక రైళ్లు మార్చివరకు నడువనున్నాయి.
తాజావార్తలు
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ
- 15 గంటలపాటు సాగిన భారత్-చైనా మిలటరీ చర్చలు
- బిగ్ బాస్ ఎఫెక్ట్.. హారికకు వరుస ఆఫర్స్
- ఐటీలో ఆదా ఇలా.. ఆ మినహాయింపులేంటో తెలుసా?
- వరుణ్ తేజ్ పెళ్లిపై నోరు విప్పిన నాగబాబు
- తిరుపతికి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్
- రాష్ర్టంలో పెరుగనున్న ఎండలు
MOST READ
TRENDING