కమలాపూర్, జూలై 22: గోడ గడియారాలు, గొడుగులు పంపిణీ చేసి బీజేపీ నేత ఈటల రాజేందర్ అవమానించారని శనిగరం గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరంలో ఈటల అనుచరులు పంపిణీ చేసిన గడియారాలను పగులకొట్టి, గొడుగులు చించివేశారు. కారు గుర్తుకే ఓటేస్తామని ప్రకటించారు.