హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7994 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కు పెరిగింది. 4,21,209 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 68,462కు చేరాయి. 2704 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 69,148 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.