Telangana
- Jan 07, 2021 , 01:39:12
గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై మంత్రి కేటీఆర్కు వినతి

హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బుధవారం గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును ప్రవాస భారతీయ హక్కులు, సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు కలిశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు, వారి సంక్షేమం వంటి అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
తాజావార్తలు
- సీఎం పదవికి కేటీఆర్ సమర్థుడు : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం : ఐఎండీ
- లక్కీ ఛాన్స్ కొట్టేసిన థమన్
- సముద్రాలను భయపెడుతున్న ప్లాస్టిక్ భూతం
- వలసదారులకు చట్టబద్ధతకు బిల్లు రూపొందించిన బైడెన్..!
- సీఎం కేసీఆర్ను విమర్శించొద్దని అప్పుడే నిర్ణయించుకున్న : మంత్రి ఎర్రబెల్లి
- వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
- మీ త్యాగాలను మరచిపోము.. థ్యాంక్స్ చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా
- కష్టమైన పనేంటో చెప్పిన అల్లరి నరేశ్..!
- ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే తుది నిర్ణయం: సుప్రీంకోర్టు
MOST READ
TRENDING