హైదరాబాద్ : నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 120 క్రిటికల్ కేర్ బెడ్స్ ను ఏర్పాటు చేసిన క్రికెటర్ యువరాజ్ సింగ్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. యూవీకెన్ సంస్థ ప్రతినిధులు, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. యూవీకెన్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
Tokyo Olympics: స్విమ్మింగ్ రిలే ఈవెంట్లో చైనీస్ టీమ్ వరల్డ్ రికార్డ్
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు