నల్లగొండ : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు వానాకాలం పంటలకు నీటిని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి విడుదల చేశారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక, సూర్యపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గోదావరిలో మునిగిన పురాతన శివాలయం
బైక్ను ఢీ కొట్టిన డీసీఎం..ఒకరి మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో
మేలో పెళ్లి.. తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించిన సాహోబ్యూటీ
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు