Telangana
- Feb 23, 2021 , 18:20:49
VIDEOS
మినీ మేడారం జాతరకు నిధులు విడుదల

ములుగు : జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఈ నిధులను వివిధ శాఖలకు కేటాయించి జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..?
ఏడుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కన్నెపల్లి ( లక్ష్మి ) పంపుహౌస్లో శవం లభ్యం
టూల్ కిట్ కేసులో దిశ రవికి బెయిల్
తాజావార్తలు
- కివీస్తో టీ20.. 50 రన్స్ తేడాతో ఆసీస్ విజయం
- తాండవ్ వివాదం : అమెజాన్ ప్రైమ్ ఇండియా హెడ్ అపర్ణా పురోహిత్కు బెయిల్!
- పంత్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంపై కన్నేసిన భారత్
- క్రెడిట్ కార్డు సైజ్లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
- ప్రధాని గడ్డంపైనా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు: కర్ణాటక సీఎం
- కిస్ సీన్లలో నటించేందుకు రెడీ అంటోన్న అమలాపాల్..!
- కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్
- రోజూ పెరుగు తింటే జీర్ణ సమస్యలు దూరం..!
- వర్చువల్గా భేటీకానున్న బైడెన్, మోదీ
- ప్రియుడితో పారిపోయిన కుమార్తె.. హత్య చేసిన తండ్రి
MOST READ
TRENDING