Telangana
- Jan 06, 2021 , 01:58:43
మిర్చి @ 24 వేలు

- వరంగల్లో ‘బ్యాడిగి’ రకానికి రికార్డు ధర
కాశీబుగ్గ, జనవరి 5: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. బ్యాడిగి అనే కొత్త రకం మిర్చిని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్లన్నపల్లికి చెందిన రైతు జైపాల్రెడ్డి మూడు బస్తాలు మార్కెట్కు తీసుకువచ్చారు. ధర క్వింటాల్కు రూ.24 వేలు పలికింది. ఈ మిర్చి ద్వారా నూనె తీసి కెమికల్కు, కలర్స్కు ఉపయోగిస్తారని, దీన్ని ఎక్కువగా కర్ణాటకలో పండించేవారని, ఈ ఏడాది తెలంగాణలోని పలు జిల్లాల్లో పండించినట్టు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
MOST READ
TRENDING