Telangana
- Jan 11, 2021 , 02:22:03
రికవరీ రేటు 97.81%

హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం తెలంగాణలో 97.81శాతానికి చేరుకోగా, జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.4 శాతం ఉన్నది. ఒక్కరోజే 37 వేల పరీక్షలు నిర్వహించగా, 351 మం దికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 65, రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్లో 28 కేసులు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు
వివరాలు | శనివారం | మొత్తం |
పాజిటివ్ కేసులు | 351 | 2,89,784 |
డిశ్చార్జి అయినవారు | 415 | 2,83,463 |
మరణాలు | 2 | 1565 |
చికిత్స పొందుతున్నవారు | - | 4,756 |
తాజావార్తలు
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్
- భారత్లో లాక్డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు
- మలయాళ రీమేక్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్
- హద్దు మీరిన చైనా సైనికులు.. తిప్పి కొట్టిన భారత జవాన్లు
- ఇండియాలో మోడెర్నా ట్రయల్స్.. టాటాతో భాగస్వామ్యం
- సరికొత్త పనిలో సెక్స్ వర్కర్లు.. మార్కెట్లో మంచి గిరాకీ
- కొత్తగా లక్ష కోట్లతో నేషనల్ బ్యాంక్
- టీఎన్జీవో క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
MOST READ
TRENDING