నిజామాబాద్ : రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను తెలంగాణ విశ్వ విద్యాలయం వీసీగా ఎంపికైన డి.రవీందర్ గుప్తా మర్యాద పూర్వకంగా కలిశారు. రవీందర్ గుప్తాను శ్రీనివాస్ గుప్తా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప్పల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందన్నారు. ఆర్యవైశ్యులు అంటే సీఎం కేసీఆర్కు అమితమైన నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం