కాళేశ్వర జలాలతో కళకళలాడుతున్న రంగనాయకసాగర్ ఏరియల్ వ్యూ అద్భుతంగా ఉన్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. చుట్టూ పచ్చదనం పర్చుకొని పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొంటుందని చెప్పారు. శనివారం మంత్రి హరీశ్రావు హెలికాప్టర్లో ప్రయాణిస్తూ అద్భుత దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి, అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.
-సిద్దిపేట