వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ.1,13,54,944లు సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఆలయ ఓపెన్ స్లాబ్పై మూడు రోజులుగా హుండీ ఆదాయం లెక్కించినట్లు చెప్పారు. బంగారం 167.15 గ్రాములు, వెండి 9 కిలోల 750 గ్రాములు సమకూరినట్లు వివరించారు. కాగా, మార్చి 30న చివరిసారిగా హండీ లెక్కించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య
కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా