నిజామాబాద్ : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తొగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. జిల్లాలోని సిరికొండ మండలం సబ్ స్టేషన్ను వరద నీరు చుట్టుముట్టింది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో సబ్ స్టేషన్ లోకి భారీగా నీళ్లు చేరడంతో కరెంట్ సరఫరాను నిలిపివేశారు.
రాత్రి నుంచి పలు గ్రామాల్లో కరెంటు నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. సబ్ స్టేషన్లో చేరిన వరద నీటిని బయటకు పంపేందుకు ఎన్పీడీసీఎల్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వాగులో చిక్కుకున్న గ్యాస్ సిలిండర్ వాహనం..ఒడ్డుకు చేర్చిన పోలీసులు
Gulab Cyclone |బూచినెల్లి -ఘనపూర్ మధ్య రాకపోకలు బంద్
IPL 2021 | వార్నర్ పనైపోయినట్లేనా.. తుది జట్టు ఎంపికపై కోచ్ రియాక్షన్ ఇదీ!