Telangana
- Dec 30, 2020 , 00:15:36
పీవీ గురుభక్తి

నిజాం వ్యతిరేక పోరాట కాలంలో వందేమాతరం గీతం పాడి ఇక్కడి విద్యాలయం నుంచి బహిష్కరణకు గురైన పీవీ మహారాష్ట్రలోని నాగపూర్లో చదువుకున్నారు. నాడు పీవీకి చదువు చెప్పిన గురువు 1980లలో చనిపోయారు. విషయం తెలిసిన వెంటనే ఆ గురువు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాలని తీర్మానించుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న పీవీ ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఔరంగాబాద్లో దిగారు. ఒక పల్లెలోని ఒక చిన్న ఇంటికి చేరుకొని అక్కడ ఏర్పాటుచేసిన చిన్న సంస్మరణ సమావేశంలో మరాఠీలో ప్రసంగించి గురువు రుణం తీర్చుకున్నారు. పీవీతోపాటు విమానంలో వెళ్లినవారిలో ఒకరైన ప్రముఖ పాత్రికేయుడు సంజయ్బారు ఈ విషయం వెల్లడించారు.
తాజావార్తలు
- టిక్టాక్పై శాశ్వత నిషేధం: కేంద్రం సంకేతాలు
- ‘తాండవ్’లో వారి నాలుక కత్తిరిస్తే రూ.కోటి నజరానా:కర్ణిసేన
- వైట్హౌస్ ముందు బైడెన్కు తొలి అపశృతి!
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్కు ఎఫ్టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
MOST READ
TRENDING