హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు తయారైంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం. ప్రభుత్వంపై.. టీఆర్ఎస్పై చిత్తం వచ్చినట్టు మాట్లాడి.. తనను తానే నిస్సిగ్గుగా బరిమాతల బయటపెట్టుకొన్నారు. శుక్రవారం నాటి ప్రెస్మీట్ అనంతరం ఆయనపై సామాజికమాధ్యమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున.. తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈటల మాటలకు రివర్స్గా ప్రజల నుంచి తూటాల్లాంటి తిట్లు, ప్రశ్నల దాడి ఎదురవుతున్నది. ఈటల మాటలు.. ప్రజల తూటాలేంటో చూద్దాం..