Telangana
- Jan 13, 2021 , 01:56:17
ఎంపీ అర్వింద్ ఇంటి ఎదుట ధర్నా

- రైతు చట్టాలకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నిరసన
నిజామాబాద్ సిటీ, జనవరి 12: రైతుల మద్దతుతో గెలిచిన ఎంపీ అర్వింద్ ప్రస్తుతం వారికి వ్యతిరేకంగా మారడం సిగ్గుచేటని యువజన కాం గ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జేవీ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా మంగళవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని ఎంపీ అర్వింద్ ఇంటిముందు ధర్నా నిర్వహించారు. జేవీ యాదవ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఎంతోమంది రైతులు చనిపోతున్నా కేంద్రం మౌనంగా ఉండటం సరికాదన్నారు.
తాజావార్తలు
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
- 7,000mAh బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్..!
- 26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
MOST READ
TRENDING