హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్గా మొట్టమొదటి సారిగా శాసన మండలి సమావేశాలను నిర్వహిస్తున్న సందర్భంలో.. శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. భూపాల్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్సీలు భాను ప్రసాద రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఫరూక్ హుస్సేన్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Rakesh Tikait : జో బైడెన్కు రాకేశ్ తికాయత్ ట్వీట్.. ఏం చెప్పాడంటే?
IPL 2021 | కోల్కతా కెప్టెన్ మోర్గాన్కు షాక్.. 24 లక్షల జరిమానా
అట్టహాసంగా నమస్తే తెలంగాణ ఆటో షో ప్రారంభం