Telangana
- Jan 14, 2021 , 20:30:37
200 దుకాణాల్లో తనిఖీలు.. నిషేధిత మాంజా స్వాధీనం

హైదరాబాద్ : హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని దుకాణాల్లో అటవీశాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. 13 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు దాదాపు 200 దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత 20 కేజీల (100 కి.మీ.) మాంజను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో అటవీశాఖ అధికారులు మొత్తం 111.5 కేజీల(557.5 కి.మీ) మాంజను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- 'ఈ రెండు చర్యలతో ఆర్టీసీ గట్టేక్కే పరిస్థితి'
- నాగశౌర్య 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్
- ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
- సీరం ఇన్స్టిట్యూట్లో మళ్లీ మంటలు..
- అనుష్క కెరీర్ డల్ అయిపోయిందా..?
- ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ఏసీబీ వలలో కుందనపల్లి వీఆర్వో
- సిరాజ్ను సన్మానించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- రిలయన్స్ 22-26 మధ్య డిజిటల్ ఇండియా సేల్.. డిస్కౌంట్లు.. ఆఫర్లు
- ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్లు లేవు..కారణమేంటో ?
MOST READ
TRENDING