మహబూబాబాద్ : జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ వర్షం పలు మండలాల్లో పంట నష్టాన్ని మిగిల్చింది. జిల్లా కేంద్రం తోపాటు కేసముద్రం, నర్సింహులపేట, చిన్నగూడూరు, బయ్యారం తదితర మండలాల్లో వర్షం కురిసింది. దీంతో అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలాయి. చెట్లు నేల కూలాయి.
ఇవి కూడా చవండి..
రాష్ట్ర సరిహద్దుల్లో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ