హైదరాబాద్ : తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు ఇతరులు హాజరయ్యారు. ప్రభుత్వ శాఖల ఆస్తులు, భూములు, ఉద్యోగులు, ఖాళీలపై అధికారులతో హరీష్ రావు చర్చిస్తున్నారు.