Telangana
- Oct 30, 2020 , 15:44:36
2 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి గంజాయి పట్టుబడింది. ఖైరతాబాద్లోని ఓ హోటల్లో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎక్కువగా విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన వారు కళాశాల విద్యార్థులని తెలుస్తోంది. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన కొన్నినెలలుగా పోలీసులు నిఘా పెంచడంతో భారీగా గంజాయి పట్టుబడుతోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- అభిమాని పెళ్లిలో సూర్య..ఆనందంలో వధూవరులు..!
- పదవులు శాశ్వతం కాదు.. చేసిన మంచే శాశ్వతం
MOST READ
TRENDING