మహబూబ్ నగర్ : తొలకరి జల్లు కురిసింది. పుడమి తల్లి పులకరించింది. మృగశిర కార్తె వచ్చింది. ఇంకేం ప్రకృతి పులకరింపుతో మయూరం రెక్కలు విప్పుకొని గగనవిహారం చేసింది. చూపరుల మనుసును దోచింది. ఈ అపురూప దృశ్యం జిల్లాలోని కోయిల్ కొండ మండలం రాంపూర్ గ్రామ శివారు సమీపంలో కనువిందు చేసింది. ఈ మనోహరమైన దృశ్యాలను నమస్తే తెలంగాణ ఫొటో గ్రాఫర్ బందిగె గోపి తన కెమెరాలో బంధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దేశానికే ఆదర్శం ఇంటింటికి జ్వర సర్వే : ఎమ్మెల్సీ కవిత
బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి