Telangana
- Jan 26, 2021 , 12:53:54
VIDEOS
అటవీశాఖ ఉద్యోగులకు ప్రశాంసా పత్రాలు అందజేసిన పీసీసీఎఫ్

హైదరాబాద్ : నిబద్ధతతో విధులు నిర్వహించిన ఉద్యోగులు, సిబ్బందిని అటవీశాఖ ప్రోత్సహిస్తున్నదని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ పేర్కొన్నారు. గణతంత్ర దినం సందర్భంగా అరణ్య భవన్లో సిబ్బందితో కలిసి ఆమె జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కరోనా సమయంలోనూ అటవీశాఖ సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు.
వివిధ సెక్షన్లలో విధుల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాకు ఆరుగురు ఉద్యోగుల చొప్పున నగదు, ప్రశాంసా పత్రాలు అందించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) శోభ వెల్లడించారు. కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కార్యకర్తలే టీఆర్ఎస్ బలం.. ఎన్నారైల సేవలు మరువలేం
- చిలుక మిస్సింగ్.. నగదు రివార్డు ప్రకటించిన ఓనర్
- అల్లరి నరేష్ ‘నాంది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
- ఈ వారం విడుదలైన 9 సినిమాల్లో విజేత ఎవరు?
- వందో పుట్టిన రోజున.. కరోనా టీకా వేయించుకున్న బామ్మ
- రైతులను ఆదర్శంగా తీర్చుదిద్దేందుకు ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల ఈశ్వర్
- ఈ నెల 15 తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు
- వారంలో రూ.1.97లక్షల కోట్లు నష్టపోయిన ఎలాన్ మస్క్
- చిన్న సినిమాలతో దండయాత్ర చేస్తున్న అల్లు అరవింద్
- ప్రతి ప్రాథమిక పాఠశాలకు హెచ్.ఎం పోస్టుకు కృషి
MOST READ
TRENDING